ETV Bharat / crime

శంషాబాద్ విమానాశ్రయంలో రూ.20 కోట్ల డ్రగ్స్ పట్టివేత

author img

By

Published : Jun 21, 2021, 8:34 AM IST

Updated : Jun 21, 2021, 9:32 AM IST

శంషాబాద్ విమానాశ్రయంలో రూ.20 కోట్ల డ్రగ్స్ పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయంలో రూ.20 శంషాబాద్ విమానాశ్రయంలో రూ.20 కోట్ల డ్రగ్స్ పట్టివేతకోట్ల డ్రగ్స్ పట్టివేత

08:33 June 21

హైదరాబాద్​ నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా మాదకద్రవ్యాలు (drugs seized) పట్టుబడ్డాయి. టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తి వద్ద డీఆర్‌ఐ అధికారులు మూడు కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన హెరాయిన్ విలువ రూ.20 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

టాంజానియా వాసి అయిన జాన్‌ విలియమ్స్‌ ప్రస్తుతం డీఆర్‌ఐ అధికారుల అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నెలలో పెద్దమొత్తంలో అధికారులు డ్రగ్స్​ను స్వాధీనం చేసుకోవడం ఇది రెండోసారి. ఈ నెల 5న జాంబియాకు చెందిన ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళల నుంచి రూ.78 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం (drugs seized) చేసుకున్నారు.

ఇదీ చదవండి:

పసిడి ధర పెరుగుతుందా? పెట్టుబడి పెట్టొచ్చా?

Last Updated : Jun 21, 2021, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.