ETV Bharat / crime

కర్నూలులో నకిలీ ఆయిల్‌, టీ పొడి తయారీ.. ముఠా అరెస్టు

author img

By

Published : Sep 6, 2021, 12:30 PM IST

Updated : Sep 6, 2021, 2:07 PM IST

knl-fake
knl-fake

12:28 September 06

హైదరాబాద్ కేంద్రంగా నకిలీ వ్యాపారం జరుగుతున్నట్లు గుర్తింపు

కర్నూలు జిల్లాలో నకిలీ ఆయిల్, టీ పొడి తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ప్యారాచూట్ ఆయిల్, రెడ్ లేబుల్ టీపొడిని ముఠా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ కేంద్రంగా నకిలీ వ్యాపారం జరుపుతున్నట్లు కనుగొన్నారు. ఈ క్రమంలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరి నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన నకిలీ కొబ్బరినూనె, టీ పొడి స్వాధీనం చేసుకున్నట్లు కర్నూలు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. నకిలీ వస్తువుల తయారీ, విక్రయ వ్యాపారం 7 రాష్ట్రాలకు విస్తరించినట్లు గుర్తించారు.

ఇదీ చదవండి: పెరిగిన మారుతీ కార్ల ధరలు- ఏ మోడల్​పై ఎంతంటే?

Last Updated : Sep 6, 2021, 2:07 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.