ETV Bharat / crime

బాపట్లలో దారుణం.. కొడుకును చంపిన తల్లి

author img

By

Published : Jul 21, 2022, 3:34 PM IST

Updated : Jul 21, 2022, 4:22 PM IST

MURDER
MURDER

15:31 July 21

చిన్న కుమారుడి సహాయంతో మృతదేహాన్ని పూడ్చిపెట్టిన తల్లి

MURDER: బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం అడవిపాలెంలో దారుణం చోటుచేసుకుంది. మహంకాళరావు(42) అనే పెద్ద కుమారుడు రోజూ తాగివచ్చి వేధిస్తున్నాడని అతని తల్లి కర్రతో కొట్టి చంపింది. అనంతరం చిన్న కుమారుడి సహాయంతో మృతదేహాన్ని పూడ్చిపెట్టింది.

ఇవీ చదవండి:

Last Updated :Jul 21, 2022, 4:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.