ETV Bharat / crime

Tollywood Drugs case : ఈడీ విచారణకు హాజరైన నటుడు నందు

author img

By

Published : Sep 7, 2021, 10:39 AM IST

Updated : Sep 7, 2021, 12:12 PM IST

నందు
నందు

10:38 September 07

Money laundering case

టాలీవుడ్ డ్రగ్స్ కేసు (Tollywood Drugs case)లో ఈడీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు.  ఈ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మి, నటి రకుల్ ప్రీత్ సింగ్​లను విచారించారు.

నటుడు నందు ఇవాళ ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. మనీలాండరింగ్ కేసు (Tollywood Drugs case)లో నందుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 20న నందు విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ.. షూటింగ్ వల్ల ముందుగా విచారించాలని నందు అధికారులను కోరగా.. వారు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. నందు బ్యాంక్ ఖాతాలు, అనుమానాస్పద లావాదేవీల గురించి ఈడీ ఆరా తీసే అవకాశం ఉందని సమాచారం. 

ఇదీ చదవండి: Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Last Updated :Sep 7, 2021, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.