ETV Bharat / city

గ్యాస్ లీకేజ్ ప్రమాద బాధితులకు సీఎం జగన్ పరామర్శ

author img

By

Published : May 7, 2020, 2:29 PM IST

విశాఖలో గ్యాస్‌ లీకేజ్ ప్రమాద‌ బాధితులను ముఖ్యమంత్రి జగన్‌ పరామర్శించారు. కేజీహెచ్​లోని రాజేంద్రప్రసాద్ వార్డులో చికిత్స అందుతున్న తీరును స్వయంగా పరిశీలించారు.

CM jagan for Vishakha gas leak victims
విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు సీఎం జగన్ పరామర్శ

విశాఖలో గ్యాస్‌ లీకేజ్‌ బాధితులను సీఎం జగన్‌ పరామర్శించారు. కేజీహెచ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి... అక్కడ చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ లీక్ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఇవీ చదవండి:

భోపాల్​ నుంచి విశాఖ వరకు.. చీకటి నింపిన గ్యాస్​ లీక్​లెన్నో...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.