ETV Bharat / city

దుర్గమ్మ దర్శనానికి ఆన్​లైన్​లో 13 వేల​ టికెట్లు జారీ

author img

By

Published : Oct 20, 2020, 11:23 PM IST

Vijayawada kankadurga temple
Vijayawada kankadurga temple

బుధవారం బెజవాడ దుర్గమ్మ సరస్వతీ దేవీ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రేపు మూలా నక్షత్రం కావడం వల్ల భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని దుర్గగుడి ఈవో సురేశ్ బాబు తెలిపారు. రేపటి దర్శనాల కోసం ఆన్​లైన్​లో 13 వేల టికెట్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ​

బుధవారం దుర్గమ్మ సరస్వతీదేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని దుర్గగుడి ఈవో సురేశ్‌బాబు స్పష్టం చేశారు. మూలా నక్షత్రం సందర్భంగా ఎక్కువమంది భక్తులు వచ్చే అవకాశముందని ఈవో తెలిపారు. ఉదయం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనం సౌకర్యం కల్పిస్తామన్నారు.

రేపటి కోసం ఆన్‌లైన్‌లో 13 వేల టికెట్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు. టైం స్లాట్ ఖాళీగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు టికెట్లు జారీ చేస్తామన్నారు.

ఇదీ చదవండి : టాక్సీ యజమానులు, డ్రైవర్లను ఆదుకోవాలి: పవన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.