ETV Bharat / city

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన లారీ... వ్యక్తి మృతి

author img

By

Published : Dec 7, 2020, 1:06 PM IST

Tipper truck crashes into two-wheeler  man killed at vijayawada
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన టిప్పర్ లారీ...వ్యక్తి మృతి

విజయవాడ శివారులో అజిత్ సింగ్ నగర్​ పైపుల రోడ్డు కూడలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందాడు.

విజయవాడ శివారులో అజిత్ సింగ్ నగర్​ పైపుల రోడ్డు కూడలిలో ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో వ్యక్తి మృతి చెందాడు.

పోలవరం కాలువ గ్రావెల్ మట్టి లోడ్​తో టిప్పర్ లారీలు అతి వేగంగా వెళ్తుంటాయి. ఈ ప్రాంతంలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. బైక్​పై వెళుతున్న వాంబే కాలనీకి చెందిన శ్రీనివాస రావు లారీ టైర్ల కింద పడింది. అతను సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. స్థానికులు అడ్డుకోవటంతో టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు.

ఇదీ చదవండి:

ఏలూరు బాధితులను పరామర్శించిన సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.