ETV Bharat / city

DEVINENI UMA : 'కృష్ణా జలాలపై జగన్, మంత్రులు ఎందుకు మాట్లాడట్లేదు'

author img

By

Published : Aug 29, 2021, 12:32 PM IST

Updated : Aug 29, 2021, 2:30 PM IST

ముఖ్యమంత్రి జగన్ వైఖరిపై తెదేపా నేత దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంచుతామన్న కర్ణాటక సీఎం వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు.

దేవినేని ఉమ
దేవినేని ఉమ

ఆల్మట్టి ప్రాజెక్టుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలను సీఎం జగన్ ఎందుకు ఖండించడం లేదని తెదేపా నేత దేవినేని ఉమ అన్నారు. ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచబోతున్నామని కర్ణాటక సీఎం అంటున్నారని... ఈ అంశంపై మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

దేవినేని ఉమ

ఇదీచదవండి.

VENKAIAH NAIDU : 'తెలుగు సంస్కృతి పెంపొందించుకోవడాన్ని బాధ్యతగా భావించాలి'

Last Updated :Aug 29, 2021, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.