కరోనా కారణంగా పొగాకు రైతులు నష్టపోయారని నారా లోకేశ్ ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గతేడాది కంటే ఈసారి తక్కువ ధరకు పొగాకు అమ్మాల్సి వస్తోందని తెలిపారు. ట్రేడర్లంతా సిండికేట్గా ఏర్పడి పొగాకు ధరలు తగ్గించేశారని.. పొగాకు రైతులతో ఒక ప్రతినిధుల బృందాన్ని దిల్లీకి పంపాలని ముఖ్యమంత్రికి లేఖలో నారా లోకేశ్ సూచించారు.
పొగాకు రైతులను ఆదుకోవాలి: లోకేశ్
కరోనా కారణంగా పొగాకు రైతులు నష్టపోయారని నారా లోకేశ్ ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గతేడాది కంటే ఈసారి తక్కువ ధరకు పొగాకు అమ్మాల్సి వస్తోందని తెలిపారు. ట్రేడర్లంతా సిండికేట్గా ఏర్పడి పొగాకు ధరలు తగ్గించేశారని.. పొగాకు రైతులతో ఒక ప్రతినిధుల బృందాన్ని దిల్లీకి పంపాలని ముఖ్యమంత్రికి లేఖలో నారా లోకేశ్ సూచించారు.