ETV Bharat / city

మోకాళ్లపై కూర్చుని పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

author img

By

Published : May 14, 2020, 2:44 PM IST

తమ సమస్యల పరిష్కారానితి ప్రభుత్వం కృషి చేయాలని పారిశుద్ధ్య కార్మికులు విజయవాడలో నిరసన చేపట్టారు. సీఐటీయా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

municipal workers protest in vijayawada to pay minimum 25k rupees and essential kits
విజయవాడలో ధర్నా చేపట్టిన కార్మికులు

విజయవాడలో మున్సిపల్​ కార్మికులు మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. కరోనా నియంత్రణ విధుల్లో పాల్గొంటున్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

వ్యక్తిగత రక్షణ కిట్లను... ప్రతి కార్మికునికి 25 వేల రూపాయలు అదనంగా ఇవ్వాలని డిమాండ్​ చేశారు. హక్కుల సాధన దినోత్సవం సందర్భంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేశారు.

ఇదీ చదవండి:

మాంసం విక్రేతలు మున్సిపల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.