ETV Bharat / city

పార్లమెంట్​ ఆవరణలో ఎన్టీఆర్​ వర్ధంతి..  ఎంపీ కనకమేడల నివాళి

author img

By

Published : Jan 18, 2021, 1:09 PM IST

తెదేపా వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 25వ వర్ధంతిని పార్లమెంట్​ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. ఎన్టీఆర్​ చిత్రపటానికి పూలవేసి నివాళులర్పించారు.

ntr death anniversary
ఎన్టీఆర్​ వర్ధంతి

..

దివంగత నేత ఎన్టీఆర్​కు నివాళులర్పిస్తున్న ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.