ETV Bharat / city

కోటి దీపాలతో కాంతులీనుతున్న ఇంద్రకీలాద్రి

author img

By

Published : Nov 29, 2020, 10:57 PM IST

కార్తిక పౌర్ణమి సందర్బంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై... కోటి దీపోత్సవం వైభవంగా జరిగింది. మల్లిఖార్జున మహామండపం నుంచి కనకదుర్గా నగర్ మాడవీధుల వరకు భక్తులు దీపాలు వెలిగించి సర్వాంగ సుందరంగా అలంకరించారు.

koti deepostavam at indrakeeladri temple
కోటి దీపాలతో కాంతులీనుతున్న ఇంద్రకీలాద్రి

కార్తిక పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి కోటి దీపా కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశించింది. మల్లిఖార్జున మహామండపం నుంచి కనకదుర్గా నగర్ మాడవీధుల వరకు భక్తులు నెయ్యి దీపాలు వెలిగించి అలంకరించారు. ఈ కార్యక్రమన్ని పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు దంపతులు, కార్యనిర్వహణాధికారి సురేష్ బాబు దంపతులు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, ఆలయ ప్రధానార్చకులు దుర్గాప్రసాద్ ప్రారంభించారు.

ఇదీ చదవండి:

రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్ వద్ద వైభవంగా లక్ష దీపోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.