ETV Bharat / city

కనకదుర్గమ్మను దర్శించుకున్న జస్టిస్‌ గోస్వామి దంపతులు

author img

By

Published : Jan 6, 2021, 9:00 AM IST

కనకదుర్గమ్మను దర్శించుకున్న జస్టిస్‌ గోస్వామి దంపతులు
కనకదుర్గమ్మను దర్శించుకున్న జస్టిస్‌ గోస్వామి దంపతులు

విజయవాడ కనకదుర్గ అమ్మవారిని జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారి పంచహారతుల సేవలో పాల్గొన్నారు.

బెజవాడ కనకదుర్గమ్మను జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో మంత్రి వెల్లంపల్లి, పాలకమండలి ఛైర్మన్‌, ఈవో స్వాగతం పలికారు. ఇవాళ ఉదయం 10 గంటలకు హైకోర్టు సీజేగా జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఇదీ చదవండి:

నేడు హైకోర్టు సీజేగా జస్టిస్ అరూప్ గోస్వామి ప్రమాణస్వీకారం

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.