బెజవాడ కనకదుర్గమ్మను జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో మంత్రి వెల్లంపల్లి, పాలకమండలి ఛైర్మన్, ఈవో స్వాగతం పలికారు. ఇవాళ ఉదయం 10 గంటలకు హైకోర్టు సీజేగా జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇదీ చదవండి: