ETV Bharat / city

ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం: గవర్నర్ బిశ్వభూషణ్

author img

By

Published : May 28, 2021, 8:06 PM IST

governor
గవర్నర్ బిశ్వభూషణ్

ఎన్టీఆర్​ జయంతి సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ నివాళులర్పించారు. ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి రాష్ట్ర మాజీముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నివాళులర్పించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఅర్ ఎంతో గర్వకారణామని... ఆయన సేవలు చిరస్మరణీయం అని ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా.. చంద్రబాబు, లోకేశ్‌ నివాళులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.