Plots For Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లను రిజర్వు చేస్తూ ఉత్తర్వులు

author img

By

Published : Jan 12, 2022, 7:20 PM IST

Government orders reserving 10 percent of plots for govt employees

Plots For Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లను రిజర్వు చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లలోని ఎంఐజీ లేఅవుట్లలో ప్లాట్లు రిజర్వు చేసింది.

Plots For Govt Employees: ప్రభుత్వోద్యోగులకు 10 శాతం ప్లాట్లను రిజర్వు చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లలోని ఎంఐజీ లేఅవుట్లలో ప్లాట్లు రిజర్వు చేసింది. ప్లాట్ల ధరలో 20 శాతం రిబేట్ కల్పిస్తూ.. పురపాలకశాఖ ఉత్తర్వులిచ్చింది.

ఇదీ చదవండి: APGEA letter to CS Sameer sharma: ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఆమోదయోగ్యం కాదు: ఏపీజీఈఏ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.