ETV Bharat / city

'హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు'

author img

By

Published : May 22, 2020, 5:22 PM IST

విశాఖలో డాక్టర్ సుధాకర్​ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది. 8 వారాల్లోగా దీనిపై న్యాయస్థానానికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్ సుధాకర్ ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీంతోపాటు మాజీ రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు మరో వ్యాజ్యం వేశారు. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది జె.శ్రావణ్ కుమార్​తో ఈటీవీ-భారత్ ముఖాముఖి...

doctor sudhakar case lawyer on handing over the case to cbi
doctor sudhakar case lawyer on handing over the case to cbi

న్యాయవాది శ్రావణ్​తో ముఖాముఖి..

ఇదీ చదవండి: వైద్యుడు సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.