cm jagan: గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి సీఎం జగన్

author img

By

Published : Oct 17, 2021, 8:08 PM IST

Updated : Oct 18, 2021, 4:09 AM IST

సీఎం జగన్

సీఎం జగన్(cm jagan) నేడు.. విజయవాడ(vijayawada) పటమట దత్తానగర్‌లోని గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వెళ్లనున్నారు. మరకత రాజరాజేశ్వరీ దేవి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.

విజయవాడ(vijayawada)లోని శ్రీ గణపతి సచ్ఛిదానందస్వామి వారి ఆశ్రమాన్నిసీఎం జగన్(cm jagan) సందర్శించనున్నారు. పటమట దత్తానగర్‌లోని ఆశ్రమానికి నేటి ఉదయం 10.30 గంటలకు సీఎం చేరుకుంటారు. ఆశ్రమంలోని మరకత రాజరాజేశ్వరీ దేవి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. అనంతరం అవధూత దత్తపీఠాధిపతి స్వామి సచ్చిదానందని కలుస్తారు. ఆ తర్వాత 11.45 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.

ఇదీ చదవండి: సీఎం జగన్‌ను ఎన్‌డీఏలో చేరాలని కోరుతున్నా: కేంద్రమంత్రి అథవాలే

Last Updated :Oct 18, 2021, 4:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.