ETV Bharat / city

శ్రీగణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించిన సీఎం జగన్‌

author img

By

Published : Oct 18, 2021, 11:59 AM IST

Updated : Oct 18, 2021, 2:21 PM IST

విజయవాడలోని శ్రీగణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సీఎం జగన్​ సందర్శించారు. ఆశ్రమంలోని మరకత రాజరాజేశ్వరీదేవిని దర్శించుకున్నారు.

ap cm jagan
శ్రీగణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించిన సీఎం జగన్‌

శ్రీగణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించిన సీఎం జగన్‌

విజయవాడలోని శ్రీగణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌ సందర్శించారు. పటమట దత్తానగర్‌లోని ఆశ్రమానికి సీఎం వెళ్లారు. ఈ సందర్భంగా.. ఆశ్రమంలోని మరకత రాజరాజేశ్వరీదేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

శ్రీగణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించిన సీఎం జగన్‌

అనంతరం అవధూత, దత్త పీఠాధిపతి స్వామి సచ్చిదానందతో సమావేశమయ్యారు. సందర్శన తర్వాత తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు.

ఇదీ చదవండి:

mlc elections: త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు?

Last Updated : Oct 18, 2021, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.