ETV Bharat / city

దాడులు, దౌర్జన్యాలకు పాల్పడితే అమ్మవారి ఆగ్రహం తప్పదు: చంద్రబాబు

author img

By

Published : Oct 25, 2020, 8:54 AM IST

తెదేపా అధినేత చంద్రబాబు తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. మహార్నవమి, విజయదశమి పర్వదినాలు ప్రతి కుటుంబంలో సుఖశాంతులు నింపాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానన్నారు. అరాచక శక్తుల స్వైర విహారాన్ని దుర్గామాత సహించదన్న చంద్రబాబు...దాడులు, దౌర్జన్యాలకు పాల్పడితే అమ్మవారి ఆగ్రహానికి గురవక తప్పదని హెచ్చరించారు.

చంద్రబాబు
చంద్రబాబు

తెలుగు ప్రజలకు తెదేపా అధినేత చంద్రబాబు దసరా శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సౌభాగ్యాలతో అంతా కలిసిమెలిసి ఉండాలన్నది దసరా సందేశమన్న ఆయన...మహార్నవమి, విజయదశమి పర్వదినాలు ప్రతి కుటుంబంలో సుఖశాంతులు నింపాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానన్నారు.

అరాచక శక్తుల స్వైర విహారాన్ని దుర్గామాత సహించదన్న చంద్రబాబు...దాడులు, దౌర్జన్యాలకు పాల్పడితే అమ్మవారి ఆగ్రహనికి గురవక తప్పదని హెచ్చరించారు.

ఇదీచదవండి

ఈ ఏడాది మైసూరు 'జంబూ' సవారీ సింపుల్​గానే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.