ETV Bharat / city

వరదల కారణంగా వందల మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: చంద్రబాబు

author img

By

Published : Jul 25, 2021, 3:35 PM IST

chandra babu naidu condelence to maharastra flood victims
chandra babu naidu condelence to maharastra flood victims

వరదల కారణంగా మహారాష్ట్రలో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోవడం విచారమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

మహారాష్ట్రలో వరదల కారణంగా వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోవటం విచారకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. వరదలు బీభత్సం సృష్టించడంతో అనేక మంది గాయపడ్డారని.. చాల మంది తప్పిపోయారని ఆ పరిణామాలు చాలా బాధించాయని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. గాయపడినవారికి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: PM PRAISES YOUNGMAN: తిరుపతి యువకుడికి ప్రధాని మోదీ ప్రశంస

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.