అమిత్షాకు చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. అమిత్ షా ఆరోగ్యం గురించి వాకబు చేశారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఆరోగ్యం మెరుగుపడుతోందని త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకుంటానని అమిత్ షా చంద్రబాబుతో చెప్పినట్లు తెలిసింది.
ఇదీ చదవండి: పలు తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అనిశా సోదాలు