ETV Bharat / city

బడ్జెట్ సమావేశాలను 2 రోజులకు కుదించే అవకాశం: బుగ్గన

author img

By

Published : Jun 15, 2020, 6:01 PM IST

buggana-comments-on-assembly-sessions
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

కరోనా ఎక్కువగా ప్రబలుతున్న తరుణంలో... అసెంబ్లీ సమావేశాలను వీలైనన్ని తక్కువ రోజులు నిర్వహిస్తే మంచిదని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా... శాసనసభను వీలైనంత తక్కువ రోజులు నిర్వహించడమే మేలని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పడున్న పరిస్థితుల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2 రోజులకు కుదింపు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. ఎక్కువ రోజులు సభ నిర్వహించడం ఎవరికీ మంచిది కాదని బుగ్గన తెలిపారు.

ఇవీ చదవండి:

తెదేపా ఎమ్మెల్యే పై వైకాపా వర్గీయుల రాళ్లదాడి...కార్యకర్తలకు గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.