ETV Bharat / city

AP Corona Cases : రాష్ట్రంలో కొత్తగా 75 కరోనా కేసులు, ఒకరు మృతి

author img

By

Published : Dec 20, 2021, 6:59 PM IST

AP LATEST CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 75 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఒకరు మృతి చెందారు.

కరోనా కేసులు
కరోనా కేసులు

  • #COVIDUpdates: 20/12/2021, 10:00 AM
    రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,72,984 పాజిటివ్ కేసు లకు గాను
    *20,56,987 మంది డిశ్చార్జ్ కాగా
    *14,480 మంది మరణించారు
    * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,517#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/iV31XCloy8

    — ArogyaAndhra (@ArogyaAndhra) December 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

AP LATEST CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 75 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. కొవిడ్ నుంచి 154 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,517 పాజిటివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 21,211 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.


ఇదీ చదవండి: GGH: జీజీహెచ్‌లో క్యాన్సర్, ప్లాస్టిక్ శస్త్రచికిత్స విభాగాలు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.