ETV Bharat / city

ఇవాళ కృష్ణా బోర్డు సభ్యులతో జలవనరుల శాఖ అధికారుల భేటీ

author img

By

Published : May 17, 2020, 10:35 PM IST

Updated : May 18, 2020, 12:05 AM IST

ఇవాళ మధ్యాహ్నం కేఆర్ఎంబీ(కృష్ణా నదీ యాజమాన్య బోర్డు) సభ్యులతో ఏపీ జలవనరుల శాఖ అధికారులు భేటీ కానున్నారు. పోతిరెడ్డిపాడు అంశంపై సమాధానమివ్వనున్నారు.

ap officers meet krishna river management board members
ap officers meet krishna river management board members

కృష్ణా రివర్ బోర్డు సభ్యులతో ఏపీ జలవనరుల శాఖ అధికారులు ఇవాళ భేటీ కానున్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా వరద నీటిని రాయలసీమ తరలింపు అంశంపై జారీ చేసిన జీవోపై కేఆర్ఎంబీకి సమాధానం ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ అంశంపై తెలంగాణ ఫిర్యాదు మేరకు ఏపీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ రాసింది.

ఇదీ చదవండి: 'పోతిరెడ్డిపాడు అంశంలో ఏపీ ప్రభుత్వ తీరుపై పోరు'

Last Updated :May 18, 2020, 12:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.