ETV Bharat / city

కొత్తగా 497 కరోనా కేసులు... పదివేలు దాటిన బాధితులు

author img

By

Published : Jun 24, 2020, 1:39 PM IST

Updated : Jun 24, 2020, 2:57 PM IST

497-new-corona-cases-registered-in-andhrapradesh
497-new-corona-cases-registered-in-andhrapradesh

13:39 June 24

రాష్ట్రంలో పదివేలు దాటిన కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 497 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మెుత్తం కేసుల సంఖ్య 10 వేల 331కు చేరింది. స్థానికంగా ఉంటున్న 448 మందికి, విదేశాల నుంచి వచ్చిన 12 మందితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 37 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. తాజాగా వైరస్ కారణంగా 10 మంది మృతి చెందగా.. మెుత్తం మృతుల సంఖ్య 129 మందికి చేరింది. ప్రస్తుతం 5 వేల 423 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 24 గంటల వ్యవధిలో 36,047 మందికి కరోనా పరీక్షలు చేశారు.

  • జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు

అనంతపురం 90, తూర్పు గోదావరి 54, చిత్తూరు 40

గుంటూరు 39, కర్నూలు 76, విశాఖపట్నం 41

కృష్ణా 36, పశ్చిమ గోదావరి 28, కడప 24

నెల్లూరు 9, ప్రకాశం 8, విజయనగరం 3

Last Updated :Jun 24, 2020, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.