tirumala:తిరుమల కనుమ రహదారులు పునరుద్దరణ

author img

By

Published : Nov 21, 2021, 8:21 AM IST

తిరుమల కనుమ రహదారులు పునరుద్దరణ

తిరుమల కనుమ రహదారులు పునరుద్దరించారు. ఫలితంగా తిరుమలకు భక్తులను తితిదే అనుమతిస్తోంది.

తిరుమల కనుమ రహదారులను పునరుద్దరించారు. దీంతో భక్తులను తిరుమలకు తితిదే అనుమతిస్తోంది. కాలినడక రహదారులైన అలిపిరి, శ్రీవారి మెట్టు రహదారులను మూసేశారు. భారీ వర్షాల కారణంగా శ్రీవారి మెట్టు కాలినడక మార్గం దెబ్బతింది. ఈ మార్గం పునరుద్దరణను తితిదే చేపట్టింది. రెండు ఘాట్ రోడ్ల ద్వారా భక్తులకు అనుమతిస్తున్న తితిదే ద్విచక్రవాహనాలకు అనుమతి నిరాకరించింది. టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు.

ఇదీ చదవండి: 'మెజారిటీ ఉందని... ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.