ETV Bharat / city

తిరుమల కనుమ దారిలో టెంపో వాహనం బోల్తా.. ప్రయాణికులకు స్వల్ప గాయాలు

author img

By

Published : Mar 8, 2021, 1:27 AM IST

తిరుమల కనుమ దారిలో ఓ టెంపో వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

టెంపో వాహనం బోల్తా
టెంపో వాహనం బోల్తా

తిరుమల కనుమ దారిలో టెంపో ట్రావెలర్ బోల్తా పడింది. శ్రీవారి దర్శనం ముగించుకుని తిరుగు పయనమైన తమిళనాడు భక్తుల వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బోల్తా పడిన వాహనంను క్రేన్ సహాయంతో తొలగించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

కామాక్షి అమ్మవారి సమేతంగా శేషవాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.