తమిళనాడు నూతన ముఖ్యమంత్రి స్టాలిన్కు తితిదే పండితులు ఆశీర్వచనం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయనను తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి.. బోర్డు సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి తితిదే పండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి శేషవస్త్రంతో స్టాలిన్ దంపతులను సత్కరించారు.
ఇవీ చదవండి: