ETV Bharat / city

తిరుపతి నగర అవిర్బావ వేడుకల్లో అందరూ పాల్గొనాలి: ఎమ్మెల్యే భూమన

author img

By

Published : Feb 20, 2022, 3:31 PM IST

MLA Bhumana Karunakar Reddy: తిరుపతి నగర అవిర్బావ వేడుకలను ఈ నెల 24న నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఆవిర్భావ వేడుకల్లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

MLA Bhumana Karunakar Reddy
తిరుపతి నగర అవిర్బావ వేడుకల్లో అందరు పాల్గొనాలి: ఎమ్మెల్యే భూమన

తిరుపతి నగర అవిర్బావ వేడుకల్లో అందరు పాల్గొనాలి: ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి

MLA Bhumana Karunakar Reddy: తిరుపతి నగర అవిర్బావ వేడుకలను ఈ నెల 24న నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. రామానుజాచార్యుల చేతుల మీదుగా తిరుపతికి శంకుస్థాపన జరిగిందన్న భూమన.. మొదటగా గోవిందరాజపురం, తర్వాత రామానుజపురం చివరకు తిరుపతిగా మారిందన్నారు. ఆవిర్భావ వేడుకల్లో అందరూ పాల్గొనాలని పిలుపిచ్చారు.

ఇదీ చదవండి:

CM Jagan Kadapa tour : పుష్పగిరి కంటి ఆసుపత్రి ప్రారంభించిన సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.