ETV Bharat / city

నిర్మానుష్యంగా మారిన తిరుపతి

author img

By

Published : Mar 22, 2020, 11:53 PM IST

ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతిలో జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగింది. కరోనా వైరస్​ని అరికట్టేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు సంఘీభావం తెలిపారు. నిత్యం యాత్రికులతో కిటకిటలాడే ఆర్టీసీ బస్టాండ్​, రైల్వై స్టేషన్​ పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

నిర్మానుష్యంగా మారిన తిరుపతి
నిర్మానుష్యంగా మారిన తిరుపతి

నిర్మానుష్యంగా మారిన తిరుపతి

ఇదీ చూడండి: వెలవెలబోయిన తిరుమల క్షేత్రం.. శుభ్రపరుస్తున్న సిబ్బంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.