ETV Bharat / city

ఎస్వీబీసీ ట్రస్టుకు ఇండియన్ బ్యాంక్ ఛైర్మన్ రూ. 20 లక్షల విరాళం

author img

By

Published : Jan 16, 2021, 7:59 PM IST

ఇండియన్ బ్యాంక్ ఛైర్మన్, ఎండీ పద్మజా చుండురు తిరుమల ఎస్వీబీసీ ట్రస్ట్​కు రూ. 20 లక్షలు విరాళంగా ఇచ్చారు. విరాళాలకు సంబంధించిన డీడీలను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.

donation to svbc
తిరుమల ఎస్వీబీసీ ట్రస్టుకు ఇండియన్ బ్యాంక్ ఛైర్మన్ రూ. 20 లక్షల విరాళం

తిరుమల శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు 20 లక్షల విరాళం అందింది. ఇండియన్ బ్యాంక్ ఛైర్మన్, ఎండీ పద్మజా చుండూరు రూ.20 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న ఆమె.. ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో విరాళాలకు సంబంధించిన డీడీలను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.

ఇదీ చదవండి: శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో గోపూజ మహోత్సవం..పాల్గొన్న తితిదే ఛైర్మన్ సతీమణి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.