ETV Bharat / city

ఆ పార్టీలకు ఓటేసి మోసపోవద్దు: చింతా మోహన్

author img

By

Published : Apr 13, 2021, 3:38 PM IST

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తిరుపతి ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతా మోహన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైకాపా, తెదేపా, భాజపాలకు ఓటువేసి మోసపోవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

chinta mohan comments on tirupathi by elections
ఆ పార్టీలకు ఓటేసి మోసపోవద్దు

వైకాపా, తెదేపా, భాజపాలకు ఓటువేసి మోసపోవద్దని.. తిరుపతి లోక్​సభ కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కొనసాగాలంటే.. కాంగ్రెస్​కు ఓటు వేయాలని కోరారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చింతా మోహన్​ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆటోవాలాలు, వ్యాపారుల వద్దకు వెళ్లి తనను గెలిపించాలంటూ కరపత్రం ఇచ్చి విజ్ఞప్తి చేశారు.

ఇదీచదవండి

చర్చికి వెళ్లి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు చెబుతారా: సోము

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.