ETV Bharat / city

తిరుమలలో 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు

author img

By

Published : Oct 13, 2019, 8:06 AM IST

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 2 కిలోమీటర్ల మేర క్యూలో వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 24 గంటలు పడుతోంది.

tirumala

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతానికి తోడు.. దసరా సెలవులు ముగుస్తున్న కారణంగా.. స్వామి వారి దర్శనానికి భారీగా వచ్చిన భక్తులతో.. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు నిండాయి. 2 కిలోమీటర్ల మేర క్యూలో వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శన టికెట్లు పొందిన భక్తులకు 3 గంటలు పడుతోంది. నిన్న శనివారం నాడు.. 1,01,371 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 51,171 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం శనివారం 3 కోట్ల 13 లక్షల రూపాయలుగా నమోదైంది.

Intro:Body:

తిరుమలలో 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతానికి తోడు.. దసరా సెలవులు ముగుస్తున్న కారణంగా.. స్వామి వారి దర్శనానికి భారీగా వచ్చిన భక్తులతో.. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు నిండాయి. 2 కిలోమీటర్ల మేర క్యూలో వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శన టికెట్లు పొందిన భక్తులకు 3 గంటలు పడుతోంది. నిన్న శనివారం నాడు.. 1,01,371 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 51,171 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం శనివారం 3 కోట్ల 13 లక్షల రూపాయలుగా నమోదైంది.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.