ETV Bharat / city

Paritala Sriram: రాధాకృష్ణ, పరిటాల శ్రీరామ్‌ భేటీ!... అందుకేనా..?

author img

By

Published : Oct 17, 2022, 9:04 AM IST

Vangaveeti Radhakrishna: తెలుగుదేశం యువనేతలు వంగవీటి రాధాకృష్ణ, పరిటాల శ్రీరామ్‌ భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాజధాని రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు ఇరువురు నేతలు రాజయమహేంద్రవరానికి వచ్చారు.

Paritala Sriram
వంగవీటి రాధాకృష్ణ పరిటాల శ్రీరామ్‌

Paritala Sriram: తెలుగుదేశం యువనేతలు వంగవీటి రాధాకృష్ణ, పరిటాల శ్రీరామ్‌ భేటీ కావడం రాజకీయంగా ఆసక్తి కలిగించింది. బలమైన రాజకీయ నేపథ్యమున్న రెండు కుటుంబాలకు చెందిన వారసుల సమావేశం అందరి దృష్టినీ ఆకర్షించింది. గతంలో వంగవీటి రాధాపై రెక్కీ జరిగినప్పుడు... ఆ చర్యను పరిటాల శ్రీరామ్ తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం కుటుంబ సభ్యుడైన రాధాకు పార్టీ అండగా ఉంటుందన్నారు. రాజధాని రైతుల మహాపాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు ఇరువురు నేతలు రాజమహేంద్రవరం వచ్చారు. ఓ ప్రైవేట్ ప్రాంతంలో ఉన్న రాధా, శ్రీరామ్‌లను... మరో యువ నేత, బాలయోగి తనయుడు హరీష్‌ కలిశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.