ముఖ్యమంత్రి జగన్.. బద్వేలుకు చేసింది శూన్యం: సోము వీర్రాజు

author img

By

Published : Oct 17, 2021, 3:15 PM IST

somu veerraju in badvelu

బద్వేలుకు ముఖ్యమంత్రి జగన్ చేసిందేమీ లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. తన సొంత నియోజకవర్గం పులివెందులకు మూడు వేల కోట్లు కేటాయించి.. బద్వేలుకు ఒక్కపైసా ఇవ్వలేదన్నారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బద్వేలుకు చేసింది ఏమీ లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ధ్వజ మెత్తారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులను మూడు వేల కోట్లతో అభివృద్ధి చేస్తే బద్వేలుకి ఒక్క పైసా పెట్టలేదని విమర్శించారు. భాజపాకు ఓటు వేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యాఖనించారు.

ఇదీ చదవండి: విద్యుత్ కోతలపై దుష్ప్రచారం.. వారిపై కఠిన చర్యలుంటాయ్: బాలినేని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.