ETV Bharat / city

హోదాపై మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది: ఎంపీ మిథున్​రెడ్డి

author img

By

Published : Sep 13, 2020, 3:23 PM IST

Updated : Sep 13, 2020, 7:08 PM IST

ycp mp mithun reddy c
ycp mp mithun reddy c

ప్రత్యేక హోదా అంశంపై తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని వైకాపా ఎంపీ మిథున్​ రెడ్డి అన్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రత్యేక హోదా అంశం లెవనెత్తుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

హోదాపై మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది: ఎంపీ మిథున్​రెడ్డి

అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రత్యేక హోదా అంశం లెవనెత్తుతూనే ఉంటామని వైకాపా ఎంపీ మిథున్​ రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా అంశంపై తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. వర్షాకాల సమావేశాలు ప్రత్యేక పరిస్థితుల్లో జరగబోతున్నాయన్న ఆయన... కరోనా నియంత్రణ చర్యలపై చర్చించాలని స్పీకర్‌ను కోరామని చెప్పారు. భారత్-చైనా సరిహద్దు వివాదం వంటి అంశాలపై చర్చించాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు.

ఇదీ చదవండి

చినజీయర్ స్వామికి సీఎం జగన్ ఫోన్​లో పరామర్శ

Last Updated :Sep 13, 2020, 7:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.