- Farmers Suicide: అప్పుల బాధతో ఐదుగురు రైతుల ఆత్మహత్య
Five formers sucide to Debts: బ్రహ్మంగారిమఠం, గుడిబండ, ప్యాపిలి, కొత్తపల్లి, కారంపూడి వేర్వేరు సంఘటనల్లో అప్పుల బాధతో ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో రాయలసీమ ప్రాంతానికి చెందినవారే నలుగురు ఉండటం విచారకరం. అప్పులు తీరే మార్గం లేక, కుటుంబం గడిచే దారి తెలియక ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డారు.
- సత్తెనపల్లిలో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు సన్నాహాలు.. అనుమతులు లేవంటున్న పోలీసులు
ANNA CNATEENS IN SATTENAPALLI : అన్న క్యాంటీన్లపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను తొలగించిన పోలీసులు.. వేరే ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు సత్తెనపల్లిలో అన్న క్యాంటీన్ల రగడ కొనసాగుతోంది. పట్టణంలోని మూడు ప్రాంతాలలో తెదేపా నాయకులు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టారు.
- బిల్డ్ అమరావతి..సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో సైకిల్యాత్ర
Amaravati Farmers అమరావతి నుంచి అరసవల్లి వరకు రాజధాని రైతులు చేపట్టే మహా పాదయాత్రకు సంఘీభావంగా గుంటూరులో సైకిల్ ర్యాలీ చేపట్టారు. బిల్డ్ అమరావతి..సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందంటూ.. ఐకాస నేతలు మండిపడ్డారు.
- కడపలో దారుణం.. అల్లరి చేస్తున్నాడని అల్లుడిని కొట్టిన మేనత్త.. ఆ తర్వాత?
AUNT BEATEN HER NEPHEW : చిన్నపిల్లలు అన్న తర్వాత అల్లరి చేయడం సహజం. ఏది మంచో ఏది చెడో తెలియని స్థితిలో చిలిపి చేష్ఠలు చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో పెద్దవారు ప్రేమతో దగ్గరకు తీసుకుని మంచి మాటలు చెప్పి వారిని తీర్చిదిద్దాలి. కానీ ఇక్కడ ఒక ఆమె అల్లరి చేస్తున్నాడని చెప్పి ఇష్టానుసారంగా కొట్టడంతో ఆ బాలుడు మృతి చెందాడు.
- 'కాంగ్రెస్ మా రక్తంతో తయారైంది.. వారు మాత్రం ట్వీట్లకే పరిమితం.. అందుకే ఇలా..'
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్.. పరోక్షంగా ఆ పార్టీ నేతలపై విమర్శలు చేశారు. తనను అగౌరపర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ ట్వీట్లకే పరిమితమవుతాయని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కొత్త పార్టీపై ప్రకటన చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇస్రో కోసం రాకెట్ల తయారీ.. రూ.860 కోట్ల కాంట్రాక్టు ఎవరికి దక్కిందంటే?
ఇస్రో కోసం పీఎస్ఎల్వీ వాహక నౌకలను తయారు చేసే కాంట్రాక్టును హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఎల్ అండ్ టీ కన్సార్టియం దక్కించుకుంది. ఇకపై ఈ కన్సార్టియం.. పీఎస్ఎల్వీ రాకెట్లను తయారుచేసి, బిగించి, ప్రయోగానికి పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తాయని అధికారులు తెలిపారు.
- లండన్లో అదృశ్యమైన కారు పాక్లో ప్రత్యక్షం.. ఎలా గుర్తించారంటే?
రూ.2.30 కోట్లు విలువ చేసే బెెంట్లీ కారును దొంగిలించారు దుండగులు. లండన్లో దొంగతనానికి గురైన కారు పాకిస్థాన్లో ప్రత్యక్షమైంది. ఈ కారును ఎలా గుర్తించారంటే?
- స్థిరంగా బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ టీ20లకు గుడ్బై
Mushfiqur Rahim Retirment: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్.. అంతర్జాతీయ టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికాడు. వన్డే, టెస్ట్ ఫార్మాట్లపై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు తెలిపాడు.
- 'లైగర్' మూవీ ఎఫెక్ట్.. నిర్మాత ఛార్మి షాకింగ్ నిర్ణయం!
బాక్సాఫీస్ వద్ద 'లైగర్' సినిమా పరాజయంతో చిత్ర నిర్మాత ఛార్మి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఓ ట్వీట్ చేశారు.
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 3PM
.
![TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 3PM TOP NEWS 3PM](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16280760-99-16280760-1662282574887.jpg?imwidth=3840)
ఏపీ ప్రధాన వార్తలు
- Farmers Suicide: అప్పుల బాధతో ఐదుగురు రైతుల ఆత్మహత్య
Five formers sucide to Debts: బ్రహ్మంగారిమఠం, గుడిబండ, ప్యాపిలి, కొత్తపల్లి, కారంపూడి వేర్వేరు సంఘటనల్లో అప్పుల బాధతో ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో రాయలసీమ ప్రాంతానికి చెందినవారే నలుగురు ఉండటం విచారకరం. అప్పులు తీరే మార్గం లేక, కుటుంబం గడిచే దారి తెలియక ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డారు.
- సత్తెనపల్లిలో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు సన్నాహాలు.. అనుమతులు లేవంటున్న పోలీసులు
ANNA CNATEENS IN SATTENAPALLI : అన్న క్యాంటీన్లపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను తొలగించిన పోలీసులు.. వేరే ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు సత్తెనపల్లిలో అన్న క్యాంటీన్ల రగడ కొనసాగుతోంది. పట్టణంలోని మూడు ప్రాంతాలలో తెదేపా నాయకులు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టారు.
- బిల్డ్ అమరావతి..సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో సైకిల్యాత్ర
Amaravati Farmers అమరావతి నుంచి అరసవల్లి వరకు రాజధాని రైతులు చేపట్టే మహా పాదయాత్రకు సంఘీభావంగా గుంటూరులో సైకిల్ ర్యాలీ చేపట్టారు. బిల్డ్ అమరావతి..సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందంటూ.. ఐకాస నేతలు మండిపడ్డారు.
- కడపలో దారుణం.. అల్లరి చేస్తున్నాడని అల్లుడిని కొట్టిన మేనత్త.. ఆ తర్వాత?
AUNT BEATEN HER NEPHEW : చిన్నపిల్లలు అన్న తర్వాత అల్లరి చేయడం సహజం. ఏది మంచో ఏది చెడో తెలియని స్థితిలో చిలిపి చేష్ఠలు చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో పెద్దవారు ప్రేమతో దగ్గరకు తీసుకుని మంచి మాటలు చెప్పి వారిని తీర్చిదిద్దాలి. కానీ ఇక్కడ ఒక ఆమె అల్లరి చేస్తున్నాడని చెప్పి ఇష్టానుసారంగా కొట్టడంతో ఆ బాలుడు మృతి చెందాడు.
- 'కాంగ్రెస్ మా రక్తంతో తయారైంది.. వారు మాత్రం ట్వీట్లకే పరిమితం.. అందుకే ఇలా..'
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్.. పరోక్షంగా ఆ పార్టీ నేతలపై విమర్శలు చేశారు. తనను అగౌరపర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ ట్వీట్లకే పరిమితమవుతాయని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కొత్త పార్టీపై ప్రకటన చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇస్రో కోసం రాకెట్ల తయారీ.. రూ.860 కోట్ల కాంట్రాక్టు ఎవరికి దక్కిందంటే?
ఇస్రో కోసం పీఎస్ఎల్వీ వాహక నౌకలను తయారు చేసే కాంట్రాక్టును హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఎల్ అండ్ టీ కన్సార్టియం దక్కించుకుంది. ఇకపై ఈ కన్సార్టియం.. పీఎస్ఎల్వీ రాకెట్లను తయారుచేసి, బిగించి, ప్రయోగానికి పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తాయని అధికారులు తెలిపారు.
- లండన్లో అదృశ్యమైన కారు పాక్లో ప్రత్యక్షం.. ఎలా గుర్తించారంటే?
రూ.2.30 కోట్లు విలువ చేసే బెెంట్లీ కారును దొంగిలించారు దుండగులు. లండన్లో దొంగతనానికి గురైన కారు పాకిస్థాన్లో ప్రత్యక్షమైంది. ఈ కారును ఎలా గుర్తించారంటే?
- స్థిరంగా బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ టీ20లకు గుడ్బై
Mushfiqur Rahim Retirment: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్.. అంతర్జాతీయ టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికాడు. వన్డే, టెస్ట్ ఫార్మాట్లపై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు తెలిపాడు.
- 'లైగర్' మూవీ ఎఫెక్ట్.. నిర్మాత ఛార్మి షాకింగ్ నిర్ణయం!
బాక్సాఫీస్ వద్ద 'లైగర్' సినిమా పరాజయంతో చిత్ర నిర్మాత ఛార్మి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఓ ట్వీట్ చేశారు.