ETV Bharat / city

ఆ రెండు బిల్లులకు ఆమోదం తెలిపే హక్కు కేంద్రానికే ఉంది: వర్ల రామయ్య

author img

By

Published : Jul 21, 2020, 12:07 PM IST

పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లుల ఆమోదం తెలిపే హక్కు కేంద్రానికే ఉందని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు.

Varla
Varla

varla ramaiah
వర్ల రామయ్య ట్వీట్

పాలన వికేంద్రీకరణ, సీఆర్టీఏ బిల్లులకు ఆమోదం తెలిపే హక్కు కేంద్రానికే ఉందనే విషయాన్ని సీఎం తెలుసుకోవాలని తెదేపా నేత వర్ల రామయ్య హితవు పలికారు.ఈ విషయంలో పట్టుదలకు వెళ్లకుండా ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలన్నారు. ఒక సామాజికవర్గానికి చెందిన వారిపై ద్వేషంతో రాజధానిని తరలించడం సరికాదన్నారు. ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తగవని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ఇవాళ రాష్ట్రపతిని కలువనున్న ఎంపీ రఘురామకృష్ణరాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.