ETV Bharat / city

Tata Sons : ఏపీలో పెట్టుబడులు పెట్టే విషయమై పరిశీలిస్తాం : టాటా సన్స్‌ ఛైర్మన్‌

author img

By

Published : Sep 22, 2022, 11:40 AM IST

Updated : Sep 22, 2022, 12:07 PM IST

Tata Sons Chairman
టాటా సన్స్‌ చైర్మన్‌

Tata Sons Chairman: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను టాటా సన్స్‌ ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలపై చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను చంద్రశేఖరన్​కు సీఎం వివరించారు.

Tata Sons Chairman calls on AP CM :ముఖ్యమంత్రి జగన్‌ను టాటా సన్స్‌ ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడుల, అవకాశాలపై చర్చించారు. పెట్టుబడులకు అన్నీ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని సీఎం అన్నారు. పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించారు. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కారికాల్‌ వలెన్‌, ఏపీఈడీబీ సీఈవో జవ్వాది సుబ్రహ్మణ్యం, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Sep 22, 2022, 12:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.