ETV Bharat / city

రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం

author img

By

Published : May 21, 2020, 7:32 AM IST

Updated : May 21, 2020, 7:58 AM IST

రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీకి ఉన్న 12 వేల బస్సుల్లో 17 శాతం బస్సులు రోడ్డెక్కాయి. ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.

rtc bus services
rtc bus services

రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. దాదాపు 2 నెలల అనంతరం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. తొలిరోజు 1,683 బస్సులు తిరిగేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీకి ఉన్న 12 వేల బస్సుల్లో 17శాతం బస్సులనే నడుపుతున్నారు. బస్సుల్లో ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా ఆర్టీసీ తగిన చర్యలు చేపట్టింది. మాస్కులు ధరించిన వారినే బస్సుల్లోకి సిబ్బంది అనుమతిస్తోంది. ప్రయాణికుల కోసం శానిటైజర్లను ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం

ఇదీ చదవండి:

కొత్త మోసానికి తెరలేపిన సైబర్‌ నేరగాళ్లు

Last Updated : May 21, 2020, 7:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.