హైకోర్టుకు వెళ్లే రహదారిపై గుంతలతో ప్రమాదాలు జరుగుతున్నాయని పిటిషన్‌

author img

By

Published : Sep 21, 2022, 12:26 PM IST

Updated : Sep 21, 2022, 2:03 PM IST

High Court

12:21 September 21

హైకోర్టులో పిటిషన్‌

రాష్ట్ర హైకోర్టుకు వెళ్లే రహదారిపై గుంతలతో ప్రమాదాలు జరుగుతున్నాయని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. వీధిలైట్లు వెలగక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని హైకోర్టు ఉద్యోగుల సంఘం నేత వేణుగోపాల్‌రావు.. హైకోర్టులో పిటిషన్ వేశారు. 60 రోజుల్లోగా విద్యుత్‌ సరఫరా, మరమ్మతులు పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రహదారి మరమ్మతులకు 3 నెలల సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరగా... మూడు నెలలు సమయం ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. రెండు నెలల్లో పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ధర్మాసనం ఆదేశించింది.

ఇవీ చదవండి:

Last Updated :Sep 21, 2022, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.