ETV Bharat / city

NEWS TODAY: నేటి ప్రధాన వార్తలు @ 20-06-2022

author img

By

Published : Jun 20, 2022, 7:12 AM IST

Updated : Jun 20, 2022, 7:21 AM IST

NEWS TODAY
నేటి ప్రధాన వార్తలు

.

  • తెదేపా ఆధ్వర్యంలో నేడు ఛలో నర్సీపట్నం
  • పొన్నూరు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌పై నేడు చలో అనుమర్లపూడికి తెదేపా శ్రేణుల పిలుపు
  • నేటి నుంచి ఈ నెల 25 వరకు ఏపీపీఎస్​సీ పరీక్షలు నిర్వహణ
  • ఇంటర్ ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
  • ఆత్మకూరు ఉపఎన్నికలపై నెల్లూరులో సీఈవో ముఖేష్ కుమార్ మీనా సమావేశం
  • నేడు జరగాల్సివ ఎల్పీసెట్-2021 కౌన్సిలింగ్ వాయిదా
  • ఇవాళ, రేపు కర్ణాటకలో పర్యటించనున్న ప్రధాని మోదీ
  • నేడు ప్రపంచ శరనార్థుల దినోత్సవం
Last Updated :Jun 20, 2022, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.