ETV Bharat / city

గాలి తప్ప అన్నింటిపై పన్నులు పెంచారు: లోకేశ్​

author img

By

Published : Dec 26, 2020, 10:36 AM IST

nara lokesh on petrol tax in andhra pradesh
nara lokesh on petrol tax in andhra pradesh

ఏపీలో పెట్రోల్​, డీజిల్​ పన్నులపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కంటే తక్కువ ధరల్లో పెట్రోల్​, డీజల్​ అమ్ముతామని పక్క రాష్ట్రంలో పెట్రోల్ బంకులు బోర్డులు పెట్టాయని అన్నారు.

ఏపీ కంటే పెట్రోల్ రూ.2.80, డీజిల్ రూ.3 తక్కువ అని పక్క రాష్ట్రంలో పెట్రోల్ బంకులు బోర్డులు పెట్టాయంటే సామాన్యులపై సీఎం జగన్​ బాదుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క గాలి తప్ప అన్నింటి మీదా పన్నులు పెంచి ప్రజలను సీఎం జగన్​ దండుకుంటున్నారని ఆరోపించారు.

nara lokesh on petrol tax in andhra pradesh
నారా లోకేశ్​ ట్వీట్

ఇదీ చదవండి: తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.