తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుటుంబసమేతంగా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి, రాజలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడలోని ఏపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ను జగ్గారెడ్డి కలవనున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రానికి తెస్తానన్న ప్రత్యేక హోదా గాలికొదిలేశారు: నారా లోకేశ్