ETV Bharat / city

లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే

author img

By

Published : Jan 29, 2021, 3:15 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంగళగిరికి వచ్చారు. కుటుంబసమేతంగా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు.

mla jaggareddy
మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుటుంబసమేతంగా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి, రాజలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడలోని ఏపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్​ను జగ్గారెడ్డి కలవనున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రానికి తెస్తానన్న ప్రత్యేక హోదా గాలికొదిలేశారు: నారా లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.