ETV Bharat / city

ఈనెల 8న జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా

author img

By

Published : Oct 5, 2020, 11:42 AM IST

ఈనెల 8న జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు సీఎస్‌ నీలం సాహ్ని మంత్రులు, అధికారులకు సమాచారం పంపారు.

ministers meeting
ministers meeting

ఈ నెల 8న జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మరోసారి వాయిదా పడింది. భేటీ వాయిదాప‌డ్డ విషయాన్ని మంత్రులు, అధికారులకు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తెలియచేశారు. కేబినెట్‌ భేటీ ఇప్పటికి వరుసగా మూడోసారి వాయిదా పడింది. వాయిదాకు కారణాలు ఇంకా తెలియలేదు.

ఇదీ చదవండి: హాథ్రస్​ ఘటనపై సిట్ దర్యాప్తు వేగవంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.