ETV Bharat / city

టిడ్కో ఇళ్లలో వందల కోట్లు దోచుకున్నారు: మంత్రి బొత్స

author img

By

Published : Nov 16, 2020, 3:43 PM IST

టిడ్కో ఇళ్లలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని మంత్రి బొత్స అన్నారు. కమీషన్ల పేరుతో వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.

minister botsa satyanarayana
minister botsa satyanarayana

టిడ్కో ఇళ్లలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కమీషన్ల పేరుతో వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. టిడ్కో ఇళ్లలో చదరపు అడుగుకు రూ.2 వేలు కాజేశారని వ్యాఖ్యానించారు. ఇళ్ల నిర్మాణాల్లో వందల కోట్లు కమీషన్లు తీసుకున్నారన్న ఆయన.. ఇప్పుడు గృహప్రవేశాల పేరుతో ఆందోళనలు చేయడం సరికాదన్నారు.

ఇదీ చదవండి

నంద్యాల ఘటన.. పోలీసుల పిటిషన్‌పై విచారణ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.