ETV Bharat / city

ఎస్‌ఈసీ నిర్ణయంపై 4 లంచ్‌మోషన్‌ పిటిషన్లు.. విచారణకు స్వీకరించిన హైకోర్టు

author img

By

Published : Mar 2, 2021, 12:22 PM IST

Updated : Mar 2, 2021, 1:14 PM IST

lunch-petitions-
lunch-petitions-

12:19 March 02

హైకోర్టులో 4 లంచ్ ‌మోషన్‌ పిటిషన్లు

మున్సిపల్ ఎన్నికల్లో బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ జరిగిన సంఘటనలకు సంబంధించి.. కొన్ని ప్రాంతాల్లో మళ్లీ నామపత్రాలు తీసుకునేందుకు ఎస్‌ఈసీ అవకాశం కల్పించడంపై.. హై కోర్టులో 4 లంచ్‌ మోషన్‌ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ‌ పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది.

మధ్యాహ్నం తర్వాత హైకోర్టులో ఈ వ్యాజ్యాలపై విచారణ జరగనుంది. గతంలో వేయని వారికి మళ్లీ ఎలా అవకాశం ఇస్తారని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఉపసంహరణ తరుణంలో కొత్త నామినేషన్లకు ఎలా అనుమతిస్తారని పిటిషన్లు వ్యాజ్యంలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులకు కొవిడ్ టీకా

Last Updated :Mar 2, 2021, 1:14 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.