ETV Bharat / city

లోక్​సభలో గల్లా.. 'పెట్టుబడుల ఉపసంహరణ'పై మాట్లాడారిలా!

author img

By

Published : Nov 28, 2019, 3:27 PM IST

Galla Jayadev
Galla Jayadev

రాష్ట్రంలో ప్రముఖ సంస్థలు పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్న తీరుపై.. లోక్​సభలో ఆవేదన వ్యక్తం చేశారు తెదేపా ఎంపీ గల్లా జయదేవ్. వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ.. దేశ వ్యాప్తంగా ప్రభావం చూపిస్తుందని చెప్పారు. రివర్స్ టెండరింగ్, ఇతర ఒప్పందాల రద్దుతో పెట్టుబడులు వెనక్కు పోతున్నాయని కేంద్రం దృష్టికి తెచ్చారు. లూలూ గ్రూప్, రిలయన్స్​తో పాటు.. మరిన్ని సంస్థల పెట్టుబడులు ఆగిన తీరు వివరించారు. కేంద్రం వెంటనే కలగజేసుకోవాలని కోరారు.

రాష్ట్ర సమస్యలపై లోక్​సభలో మాట్లాడుతున్న తెదేపా ఎంపీ గల్లా జయదేవ్
Intro:Body:

లోక్​సభలో గల్లా.. 'పెట్టుబడుల ఉపసంహరణ'పై మాట్లాడారిలా!

రాష్ట్రంలో ప్రముఖ సంస్థలు పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్న తీరుపై.. లోక్​సభలో ఆవేదన వ్యక్తం చేశారు తెదేపా ఎంపీ గల్లా జయదేవ్. వైకాపా ప్రభుత్వ అనాలోచిన నిర్ణయాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ.. దేశ వ్యాప్తంగా ప్రభావం చూపిస్తుందని చెప్పారు. రివర్స్ టెండరింగ్, ఇతర ఒప్పందాల రద్దుతో పెట్టుబడులు వెనక్కు పోతున్నాయని కేంద్రం దృష్టికి తెచ్చారు. లూలూ గ్రూప్, రిలయన్స్​తో పాటు.. మరిన్ని సంస్థల పెట్టుబడులు ఆగిన తీరు వివరించారు. కేంద్రం వెంటనే కలగజేసుకోవాలని కోరారు.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.