ETV Bharat / city

రైతుల ఇబ్బందులను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు: గల్లా

author img

By

Published : Feb 4, 2020, 1:23 PM IST

లోక్​సభ సమావేశాల్లో అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తావించారు. రైతులు చేస్తున్న నిరసనలు తెలిపారు.

లోక్​సభలో రాజధానిపై మాట్లాడిన గల్లా
లోక్​సభలో రాజధానిపై మాట్లాడిన గల్లా

'రాజధాని తరలిస్తామంటే రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రైతుల ఇబ్బందులను ఏపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. రైతుల ఆందోళనకు మద్దతు ఇవ్వడానికి వెళ్తే లాఠీఛార్జి చేశారు. చలో అసెంబ్లీకి పిలుపునిస్తే పోలీసులు దురుసుగా ప్రవర్తించారు'. అని లోక్​సభలో ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడారు.

లోక్​సభలో రాజధానిపై మాట్లాడిన గల్లా

ఇదీ చదవండి: ఉపరాష్ట్రపతిని కలిసిన అమరావతి రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.