ETV Bharat / city

Vaccine: రాష్ట్రానికి చేరుకున్న 7.44 లక్షల కొవిడ్ టీకా డోసులు

author img

By

Published : Jul 9, 2021, 9:39 PM IST

COVID VACCINE reached gannavaram airport
COVID VACCINE reached gannavaram airport

రాష్ట్రానికి మరో 7.44 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. పుణె నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న టీకాలను నిల్వ కేంద్రానికి తరలించారు.

రాష్ట్రానికి మరో 7.44 లక్షల కొవిడ్ టీకా డోసులు వచ్చాయి. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్​ను తరలించారు. అక్కడినుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు తరలించనున్నారు.

ఇదీ చదవండి: CBN: జశ్వంత్ రెడ్డి ధైర్య సాహసాలకు వందనాలు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.